Exclusive

Publication

Byline

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి 21 ఏళ్ళే సరిపోతుంది: యువ నాయకత్వం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్: దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వ... Read More


త్వరలో మళ్లీ సీప్లేన్ సేవలు ప్రారంభం.. తొలుత రెండు మార్గాల్లో: రామ్మోహన్ నాయుడు

భారతదేశం, ఆగస్టు 25 -- భువనేశ్వర్: విమాన ప్రయాణాలకు కొత్త కళను తీసుకురావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. దేశంలో నిలిచిపోయిన 'సీప్లేన్' (సముద్ర విమానం) సేవలను అక్టోబర్ నాటికి కనీసం రెండు మార్... Read More


ఈరోజు ఈ రాశుల వారు ఇలా జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా ఉండచ్చు!

Hyderabad, ఆగస్టు 25 -- రాశిఫలాలు, 25 ఆగష్టు 2025: గ్రహాలు, నక్షత్ర, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. సోమవారం నాడు శివుడిని పూజించాలని నియమం ఉంది. మత విశ్వాసాల ప్రకారం, శివుడిని ఆరాధించడం... Read More


నటి తనిష్టా చటర్జీకి అరుదైన క్యాన్సర్: ఏమిటిది? చికిత్స ఎలా?

భారతదేశం, ఆగస్టు 25 -- నటి తనిష్టా చటర్జీ ఇటీవల సోషల్ మీడియాలో తాను గుండు చేయించుకున్న ఫోటో పోస్ట్ చేస్తూ, తన తండ్రిని క్యాన్సర్‌తో కోల్పోయిన తర్వాత, తనకు స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు... Read More


ఆగస్టు 25, 2025 తెలుగు పంచాంగం.. అమృత కాలం, దుర్ముహుర్తం

Hyderabad, ఆగస్టు 25 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం. ... Read More


రోజూ మెంతుల నీరు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందా? పోషకాహార నిపుణులు చెబుతున్న వాస్తవాలివే

భారతదేశం, ఆగస్టు 25 -- ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య డయాబెటిస్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు లేదా అది సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ప్... Read More


'అమృత్ భారత్ స్టేషన్'లో తెలంగాణ రైల్వే స్టేషన్లకు కొత్త కళ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్‌: తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' ద్వారా స్టేషన్లలో ప్రపంచ స్థాయ... Read More


గ్రామీణ మహిళలకు టిడిపి సర్కార్ చేయూత: నెలకి రూ.12,000 ఆదాయం

భారతదేశం, ఆగస్టు 25 -- అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల మహిళలను రవాణా సేవల రంగంలోకి ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త పథకం ద్వారా 1,003... Read More


శిశువులకు పాలివ్వడం ఎప్పుడు ఆపేయాలి? గైనకాలజిస్ట్ చెప్పిన 8 ముఖ్యమైన విషయాలు

భారతదేశం, ఆగస్టు 25 -- శిశువులకు తల్లిపాలు పోషకాలతో కూడిన ఆహారం. దీనిపై అనేక అపోహలు, గందరగోళాలు ఉన్నాయి. ఈ కీలకమైన దశను తల్లిదండ్రులు సరైన అవగాహనతో సులభంగా ఎదుర్కొనేలా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ ... Read More


ఈరోజు ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి, మానసిక ప్రశాంతత!

Hyderabad, ఆగస్టు 24 -- 24 ఆగష్టు 2025 రాశి ఫలాలు: గ్రహాలు, నక్షత్ర, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల గౌరవం పెరుగుతుంది. జ్యోతిష లెక్కల ... Read More